ఏపీ బడ్జెట్ పైన అసెంబ్లీలో జరిగిన చర్చకు ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ సమాధానం ఇచ్చారు. అమ్మ ఒడి పధకం మీద టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని..ఆ పధకం తల్లులకు సంబంధించినదని వివరించారు. అదే విధంగా పింఛన్ల కోసం అధిక నిధులు కేటాయించామని చెప్పుకొచ్చారు. ఇక, టీడీపీ హాయంలో రాజధాని కోసం చేసిన ఖర్చును బయట
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YVQ0en
చంద్రబాబు కత్తి పట్టి..దోమను కొట్టి: నీరు చెట్టులో ఇదీ అవినీతి : మేటర్ వీక్..పబ్లిసిటీ పీక్.
Related Posts:
మళ్లీ తెరపైకి ‘మార్గదర్శి’ కేసు: సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు, రామోజీరావుపై ఉండవల్లి ఏమన్నారంటే.?న్యూఢిల్లీ: మార్గదర్శి కేసు మరోసారి తెరపైకి వచ్చింది. దాదాపు ముగిసిందనుకున్న ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు మళ్లీ విచారణ చేపట్టింది. అంతేగాక, ఈ కేసు వి… Read More
రేప్ కేసులో స్వామి నిత్యానంద బెయిల్ రద్దు చెయ్యండి, హై కోర్టు నోటీసులు, ఇప్పటికే ఇంటర్ పోల్ కష్టాలుబెంగళూరు: తాను దేవ మానవుడు అంటూ స్వయంగా ప్రకటించుకున్న వివాదాల స్వామీజీ నిత్యానంద స్వామి అలియాస్ నిత్యానందకు పీకలల్లోతు కష్టాలు ఎదురైనాయి. రేప్ కేసులో… Read More
అమెరికాలో భారీ పేలుడు.. దద్దరిల్లిన హ్యూస్టన్ సిటీ శివారు..అమెరికాలో భారతీయులు ఎక్కువగా నివసించే టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్ సిటీ శివారులో శుక్రవారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. కిలోమీటర్ల దూరం వరకు… Read More
రహస్యం బయటపెట్టిన మోదీ.. చర్మం కాంతివంతంగా మెరవడానికి కారణమదే.తన చర్మం కాంతివంతంగా మెరవడం ఉండటం వెనుక రహస్యమేంటో ప్రధాని మోదీ బయటపెట్టారు. తాను బాగా కష్టపడుతానని, అందువల్ల శరీరం బాగా చెమట పడుతుందని.. ఆ సమయంలో ముఖ… Read More
ఎస్వీబీసీ ఛానెల్ ఎండీగా టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి.. ఛైర్మన్ పోస్ట్ కొన్నాళ్లు ఖాళీనే..?శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్(ఎస్వీబీసీ) ప్రక్షాళనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్దమైంది. ఈ మేరకు ఎస్వీబీసీలో కొత్తగా ఎండీ పదవిని సృష్టించిన ప్రభుత్వం.. … Read More
0 comments:
Post a Comment