Wednesday, July 17, 2019

చంద్ర‌బాబు క‌త్తి ప‌ట్టి..దోమ‌ను కొట్టి: నీరు చెట్టులో ఇదీ అవినీతి : మేటర్‌ వీక్‌..పబ్లిసిటీ పీక్‌.

ఏపీ బ‌డ్జెట్ పైన అసెంబ్లీలో జ‌రిగిన చ‌ర్చ‌కు ఆర్దిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర నాధ్ స‌మాధానం ఇచ్చారు. అమ్మ ఒడి ప‌ధ‌కం మీద టీడీపీ నేత‌లు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని..ఆ ప‌ధ‌కం త‌ల్లుల‌కు సంబంధించిన‌ద‌ని వివ‌రించారు. అదే విధంగా పింఛన్ల కోసం అధిక నిధులు కేటాయించామని చెప్పుకొచ్చారు. ఇక‌, టీడీపీ హాయంలో రాజ‌ధాని కోసం చేసిన ఖ‌ర్చును బ‌య‌ట

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YVQ0en

Related Posts:

0 comments:

Post a Comment