Monday, July 15, 2019

వర్ష బీభత్సంతో డ్రైనేజీలో పడి బాలుడి మృతి.. వారంలో మూడో ఘటన

ముంబై : భారీ వర్షాలు, ఆపై వరదతో ముంబై మహానగరం ఉక్కిరిబిక్కిరవుతోంది. గల్లీలో నీరు చేరి నదీని తలపిస్తున్నాయి. ఇక లోతట్టు ప్రాంతాలు, స్లమ్ ఏరియాల గురించి చెప్పక్కర్లేదు. కానీ బస్తీలో ఉండే వారి పరిస్థితి దారుణంగా మారింది. ఓపెన్ డ్రైనేజీతో కొన్నిచోట్ల అందులో పడి చిన్నారులు చనిపోతున్నారు. తాజాగా ఏడేళ్ల బాలుడు కూడా మృతిచెందాడు. అయితే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XStPo0

Related Posts:

0 comments:

Post a Comment