బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య నకిలి సంతకంతో రూ. 200 కోట్లు లూటీ చెయ్యాలని ప్రయత్నించారని వెలుగు చూసింది. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య నకిలి సంతకం చేసిన ఇద్దరిని బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఈ కేసులో మొత్తం 50 మందిని పోలీసులు విచారణ చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MBkywT
మాజీ సీఎం నకిలి సంతకంతో రూ. 200 కోట్లు లూటీకి ప్రయత్నాలు, 50 మంది, చివరికి పోలీసులు!
Related Posts:
సర్జికల్ స్ట్రైక్స్: బాలాకోట్లోకి మీడియాను ఎందుకు రానివ్వట్లేదు, అక్కడ అసలేం జరుగుతోంది?న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: పుల్వామా దాడి అనంతరం భారత్ పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి బాలాకోట్ ప్రాంతంలో జైష్ మహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ దాడులు చేసి… Read More
సాయంత్రం ఈసీ మీడియా సమావేశం: లోకసభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలన్యూఢిల్లీ: ఈ రోజు (ఆదివారం) సాయంత్రం ఐదు గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మీడియా సమావేశం ఉంది. ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయ… Read More
అమెరికా చెల్లె నమ్మింది.. హైదరాబాద్ అన్న మోసం చేసిండు.. కోటిన్నర మాయం..!హైదరాబాద్ : సొంత అన్న కదా అని నమ్మింది చెల్లె. సొంత చెల్లె కదా అని అలుసుగా తీసుకున్నాడు అన్న. అటు నమ్మకం, ఇటు మోసం.. ఆ కుటుంబంలో చిచ్చు రేపింది. బంజార… Read More
ఎన్నికలు: నోటిఫికేషన్ రాగానే... ఇతర పార్టీల కంటే కేసీఆర్ 'ముందస్తు' ప్లాన్హైదరాబాద్: నేడు (ఆదివారం) లోకసభ ఎన్నికలకు శంఖారావం మోగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు సార్వత్రిక ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల… Read More
ఉపాధి అవకాశాలా? ఉగ్రవాద సమస్యాః ఎన్నికల్లో పెను ప్రభావం చూపే అంశాలివే..న్యూఢిల్లీః జమ్మూకాశ్మీర్లోని పుల్వామా జిల్లా అవంతిపుర వద్ద కిందటి నెల 14వ తేదీన చోటు చేసుకున్న జైషె మహమ్మద్ ఉగ్రవాద దాడులు, అనంతరం చోటు చేసు… Read More
0 comments:
Post a Comment