ఏపి హైకోర్టు ఏర్పాటు తీరు పై జస్టిస్ చలమేశ్వర్ అభ్యంతరం వ్యక్తం చేసారు. ఏపి హైకోర్టు ఏర్పాటు చేసిన విధానం రాజ్యంగ విరుద్దంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరి 3న ఏపిలో తాత్కాలిక హైకోర్టు భవన ప్రారంభానికి ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయే వెళ్లాలా వద్దో తేల్చుకోవాలని స్పష్టం చేసారు. ఆ తీరు రాజ్యంగ విరుద్దం.. ఏపిలో హైకోర్టు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MzMxwI
హైకోర్టు ఏర్పాటు తీరు రాజ్యంగ విరుద్దం:వెళ్లాలో వద్దో సీజే తేల్చుకోవాలి: జస్టిస్ చలమేశ్వర్
Related Posts:
Mood of Migrant Workers : వలస కూలీలు మళ్లీ తిరిగొస్తారా.. లేటెస్ట్ సర్వే ఏం చెబుతోంది...కరోనా లాక్ డౌన్ ఎగ్జిట్ స్టేజీకి వచ్చినా వలస కూలీల కష్టాలకు తెరపడట్లేదు. నేషనల్ హైవేలపై ముల్లె మూటలతో స్వస్థలాలకు తరలిపోతున్న వలస జీవులు ఇప్పటికీ కనిప… Read More
మోదీ ఆర్థిక ప్యాకేజ్ ఓ క్రూరమైన హాస్యం వంటిది..!మతిలేని ఆంక్షల వల్ల ఏం సాధించారన్న సోనియా గాంధీ..!!ఢిల్లీ/హైదరాబాద్ : కరోనా వైరస్ తో స్తబ్దుగా మారిన అన్ని వ్యవస్దలలాగే రాజకీయ వ్యవస్థ కూడా ఆరోపణలు, ప్రత్యారోపణలు లేకుండా ఇంతకాలం నిశ్శబ్దంగా ముందుకు సా… Read More
మెక్సికో పశ్చిమాన పసిఫిక్లో 6.1 తీవ్రతతో భూకంపంమెక్సికో సిటీ: మెక్సికోకు పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రంలో బలమైన భూకంపం సంభవించిందని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. శుక్రవారం తెల్లవారుజామున 3.… Read More
కూతురు గెలుపు కోసం ప్రజాస్వామ్యం ఖూనీ.. కేసీఆర్పై నిప్పులు చెరిగిన రేవంత్..నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కూతురు గెలుపు కోసం సీఎం కేస… Read More
షాకింగ్: క్యాబ్ డ్రైవర్పై ఉమ్మేసిన కరోనా బాధితుడు, నెల రోజులకే మృతి, ఏం జరిగిందంటే?లండన్: నల్ల జాతీయుడైన ఓ క్యాబ్ డ్రైవర్ కరోనాతో ప్రాణాలు కోల్పోయాడు. 9 పౌండ్లు ప్రయాణ ఛార్జీ ఇచ్చేందుకు నిరాకరించిన ఓ ప్రయాణికుడు.. బాధిత కారు డ్రైవర్… Read More
0 comments:
Post a Comment