Friday, August 16, 2019

ప్రారంభమైన ఐక్యరాజ్యసమితి భద్రతా కౌన్సిల్ సమావేశం.. కశ్మీర్ అంశంపై చర్చ...

ఐక్యరాజ్యసమితి సమావేశం కాసేపటిక్రితం ప్రారంభమైంది. అయితే ఈ సమావేశం అమేరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షణ రహస్యంగా కొనసాగుతోంది. భద్రతా మండలిలో సభ్యత్వం ఉన్న దేశాల ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ వ్యవహారంపై పాకిస్థాన్ ఐక్యరాజ్య సమితి పిర్యాధు చేయడంతో పాకిస్థాన్‌కు మద్దతు పలుకుతున్న చైనా ఒత్తిడితో ఈ సమావేశం కోనసాగుతోంది. అయితే ఐక్యరాజ్యసమితిలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YUrZZr

Related Posts:

0 comments:

Post a Comment