భారత దేశం ఓవైపు పాశ్చాత్య పోకడలలకు వెళుతుంటే..మరోవైపు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా కులాలు, మతాల పట్టింపులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వివాహాల విషయంలో గిరిజన సంప్రదాయాలు కట్టుబాట్లు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తండ్రి ఇతర కులానికి చెందిన వ్యక్తిన పెళ్లి చేసుకున్నాడని కొడుకుకు శిక్ష విధించారు. తన భార్య చనిపోతే జరిమాన చెల్లించేవరకు దహన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2z2PK1Z
Friday, August 16, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment