ఏపీ ముఖ్యమంత్రి జగన్ వాషింగ్టన్ డీసీ చేరుకున్నారు. అక్కడ సీఎం జగన్ కు ప్రవాసాంధ్రులు వాషింగ్టన్ డీసీ ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికారు. అక్కడి భారత రాయబార కార్యాలయ సీనియర్ అధికారులు ముఖ్యమంత్రిని సాదరంగా ఆహ్వానించారు. అధికారిక..వ్యక్తిగత పనుల మీద అమెరికా వెళ్లిన జగన్ పూర్తిగా సొంత ఖర్చులతో పర్యటన కొనసాగిస్తున్నారు. పార్టీకి చెందిన ఎంపీలు..అధికారులతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YVlvJJ
Friday, August 16, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment