హైదరాబాద్ : తెలంగాణలో ఆరోగ్యశ్రీకి బ్రేకులు పడ్డాయి. ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ కింద సేవలు అందిచేందుకు నిరాకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకుని ప్రైవేట్ ఆసుపత్రులకు వెళుతున్న రోగులకు నిరాశే ఎదురవుతోంది. అక్కడి డాక్టర్లు, సిబ్బంది ప్రభుత్వాసుపత్రులకు వెళ్లండని సూచిచండంతో పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి 1500 కోట్ల రూపాయల మేర బకాయిలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KCcxIn
Friday, August 16, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment