అమరావతి: గత రెండు మూడు రోజులుగా స్వల్పంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు గడిచిన 24 గంటల్లో కొద్దిగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క రోజు వ్యవధిలో వెయ్యికిపై కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే, ఈ ఒక్క రోజు వ్యవధిలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య కంటే నమోదైన కేసులే ఎక్కువగా ఉండటం గమనార్హం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ldCFs5
ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు: ఏ జిల్లాలో ఎన్ని కొత్త కేసులంటే..?
Related Posts:
గజిని బిడెన్: అయిదు నిమిషాలకోసారి మెమరీ లాస్..డేటా క్రాష్: ఇక పెత్తనం అంతా కమలదే: కంగనాముంబై: అగ్రరాజ్యం అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన ముచ్చట ఇంకా తీరనే లేదు.. ఇంకా ప్రమాణ స్వీకారం చేయనే లేదు. నాలుగేళ్ల పాటు అగ్రరాజ్యాన్ని ఏలాల్సిన… Read More
పార్టీల పేర్లతో జగన్ ఆసక్తికర ట్వీట్ -బైడెన్ ప్రస్తావన లేకుండా కమలపై కామెంట్స్ -కేటీఆర్ భిన్నంగాఅగ్రరాజ్యంగా దాదాపు అన్ని దేశాలపై ప్రభావం చూపుతుంది కాబట్టే అమెరికా ఎన్నికల ఫలితాలపై పలు దేశాల నేతలు తమ స్పందనలు తెలియజేస్తున్నారు. భారత్ తరఫున రాష్ట్… Read More
మర్డర్స్ మిస్టరీ: ఒకే ఇంట్లో మృతదేహాలు: తల పగిలి..రక్తపుమడుగులో: ఫ్యాన్కు వేలాడుతూకోల్కత: పశ్చిమ బెంగాల్లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన అయిదు మృతదేహాలు లభించాయి. కొద్దిరోజుల కిందట కనిపించకుండా పోయిన ఆ క… Read More
అతన్ని ముంబైకి ఇచ్చేయడం ఢిల్లీ క్యాపిటల్స్ స్వయంకృతాపరాధమే..!దుబాయ్: వరల్డ్ క్లాస్ బౌలర్, న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ను ట్రేడింగ్ ద్వారా ముంబై ఇండియన్స్కు ఇవ్వడం ఢిల్లీ క్యాపిటల్స్ చేసిన అతిపెద్ద తప్పిదమన… Read More
ఒకప్పటి ఐపీఎల్ ఆటగాడు..రేపు రాష్ట్రాన్ని నడిపే నాయకుడు..ఎవరతను?పట్నా: బిహార్లో మళ్లీ లాలూ కుటుంబమే రాజ్యమేలే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. మొత్తం 243 స్థానాలు ఉన్న బిహార్ అసెంబ్లీలో తేజస్వ… Read More
0 comments:
Post a Comment