అమరావతి: గత రెండు మూడు రోజులుగా స్వల్పంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు గడిచిన 24 గంటల్లో కొద్దిగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క రోజు వ్యవధిలో వెయ్యికిపై కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే, ఈ ఒక్క రోజు వ్యవధిలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య కంటే నమోదైన కేసులే ఎక్కువగా ఉండటం గమనార్హం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ldCFs5
Thursday, November 26, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment