జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో.. వివాదాస్పద ఎల్ఆర్ఎస్ రద్దు మొదలుకొని, హైదరాబాద్ నగరంలోని వరద బాధిత కుటుంబాలకు తలా రూ.25వేలు, కొత్తగా లక్ష ఇళ్లు, 100 యూనిట్లలోపు వాడితే ఉచిత కరెంటు, మూసీ ప్రక్షాళన, మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం.. ఇలాంటి బోలెడు హామీలను బీజేపీ తన మేనిఫెస్టోలో హామీలుగా ఇచ్చింది. అయితే, అనూహ్యరీతిలో ప్రత్యర్థి టీఆర్ఎస్ కు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37eT8Y6
అడ్డంగా దొరకిన బీజేపీ: కాపీ కొట్టడానికీ తెలివుండాలన్న కేటీఆర్ -కాషాయ మేనిఫెస్టోలో గులాబీ ఘనత
Related Posts:
కాబూల్ విమానాశ్రయం జంట పేలుళ్లను ఖండించిన తాలిబన్: ఐఎస్ ఉగ్రవాదుల పనేనంటూ..కాబూల్: ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద జరిగిన జంట పేలుళ్ల ఘటనలను తాలిబన్లు ఖండించారు. ఇలాంటి ఘటనలను తాము అంగీకరించబోమని తెలిప… Read More
కాబూల్ విమానాశ్రయం జంట పేలుళ్లకు బాధ్యత మాదే: ఆత్మాహుతుడి ఫొటో రిలీజ్ చేసిన ఐఎస్కాబూల్: తాలిబన్లు అనుమానించినట్లుగానే ఐఎస్ ఉగ్రవాదులే ఆప్ఘాన్ రాజధాని కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద జంట పేలుళ్లకు పాల్పడినట్లు తేలిపోయింది. స్వయం… Read More
ఒకవేళ నేనే మీ అధ్యక్షుడిగా ఉండివుంటే.. కాబూల్ దాడులు జరిగేవి కావు: డొనాల్డ్ ట్రంప్వాషింగ్టన్: ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లోని అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద జరిగిన జంట పేలుళ్లలో 170 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 200 మందికిపైగా గాయాల… Read More
140 మంది హిందువులు, సిక్కులను, 20 మంది భారతీయులను అడ్డుకున్న తాలిబన్లు: ఇంకా కాబూల్లోనేకాబూల్: ఆఫ్ఘనిస్థాన్లోని కాబూల్ విమానాశ్రయంలోనికి వెళ్లేందుకు వచ్చిన 140 మంది హిందువులు, సిక్కులను తాలిబన్ల అడ్డుకున్నారు. మరో 20 మంది భారతీయులను… Read More
ఆప్ఘాన్ పరిస్థితులపై నిశితంగా పరిశీలిస్తున్నాం, మెజార్టీ భారతీయులను తరలించాం: తాలిబన్లపై భారత్న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్లోని మెజార్టీ భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చినట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. తాలిబన్ల స్వ… Read More
0 comments:
Post a Comment