టీడీపీ అధినేత ..ప్రతిపక్ష నేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ పై ఫైర్ అయ్యారు. తనకు భద్రత తగ్గించటం పైన చంద్రబాబు సీరియస్గా రియాక్ట్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాజకీయ దాడుల్లో మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాల పరామర్శ యాత్ర చంద్రబాబు ప్రారంభించారు. ప్రకాశం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న పద్మ కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించారు. రాష్ట్రంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Nyxac8
జగన్కు చంద్రబాబు హెచ్చరిక: నాకేమైనా జరిగితే రాష్ట్రాన్ని కంట్రోల్ చేయలేరు
Related Posts:
దేశంలో కరోనా పరిస్థితులపై మోదీ రివ్యూ మీటింగ్... కీలక సూచనలు,ఆదేశాలు...దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ శనివారం(జూలై 11) వర్చువల్ విధానంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేశంలోని వివిధ ప్… Read More
వాట్సాప్ గ్రూపుల్లో విజయమ్మ పుస్తకం \"నాలో..నాతో..వైఎస్సార్ \" - చర్యలు తప్పవన్న వైసీపీ...వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తన భర్త, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జ్ఞాపకాలతో తాజాగా రాసిన " నాలో.. నాతో.. వైఎస్సార్" పుస్తకాన్ని… Read More
హోం క్వారంటైన్ లో రోజా .. నేను సేఫ్ గా ఉన్నా , ఆందోళన వద్దన్న నగరి ఎమ్మెల్యేఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి అంటే పరిస్థితి ఎల… Read More
మూడురోజుల పోలీస్ కస్టడీకి వైసీపీ నేత మోకా భాస్కర్ రావు హత్యకేసు నిందితులువైసీపీ నాయకుడు, మంత్రి పేర్ని నానికి ప్రధాన అనుచరుడు, మచిలీపట్నం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు హత్యకేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు … Read More
15 కోట్లు, పదవీ ఆఫర్: ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ యత్నం, అశోక్ గెహ్లాట్ సంచలన ఆరోపణలుమధ్యప్రదేశ్ తర్వాత బీజేపీ రాజస్తాన్పై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో అధికారం చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తుందనే ఊహాగానాలు వస్తోన్న నేపథ్యంలో… Read More
0 comments:
Post a Comment