ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సచివాలయ ఉద్యోగ నియామకాల్లో క్వాలిఫై మార్కులను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీలకు రాతపరీక్షల్లో క్వాలిఫై మార్కులను తగ్గించారు. ఎస్సీ,..ఎస్టీలకు కేటాయించిన పోస్టులకు సరిపడా ఆయా కేటగిరీల అభ్యర్థులు రాత పరీక్షల్లో కనీస మార్కులు తెచ్చుకోలేని జిల్లాల్లో.. లేని పోస్టుల్లో మాత్రమే అర్హత మార్కులు తగ్గించి, ఆ పోస్టులను భర్తీ చేయాలని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Vmb3G9
సచివాలయ పరీక్షల్లో క్వాలిఫై మార్కుల తగ్గింపు: ఇప్పటికైతే వారికి మాత్రమే..!
Related Posts:
ఏపీలో కరోనా: అరుదైన రికార్డు - 94.9శాతంతో దేశంలోనే టాప్ - మరింత తగ్గిన కొత్త కేసులుకరోనా మహమ్మారికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అరుదైన రికార్డు సాధించింది. కేసుల పరంగా దేశంలోనే టాప్-2 స్థానంలో ఉన్న ఏపీ.. రికవరీల్లో మాత్రం ఎవరికీ అందనంత ఎత… Read More
దుబ్బాకలో దుమ్మురేపుతున్న కాంగ్రెస్!జోరుగా సన్నాహక సమావేశాలు.!గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న ఉత్తమ్హైదరాబాద్ : దుబ్బాక ఉప పోరులో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. ఉప ఎన్నికలలో భారీ మెజారిటీతో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు, ఎంప… Read More
తగ్గుతోన్న నితీశ్ ప్రజాధరణ..అయినా, సీఎం రేసులో రెండో ప్లేస్లో తేజస్వి.. చిరాగ్ 5 శాతమే..బీహర్ ప్రజల మూడు మారుతోందా..? వచ్చే ఎన్నికల్లో ప్రజా తీర్పు ఎలా ఉండబోతుందనే అంశాలపై లోక్నితీ-సీఎస్డీఎస్ ఓపినీయన్ పోల్ నిర్వహించింది. అయితే ఇందులో ని… Read More
వెంటనే ఆ పరిహారం అందాలి... అవి కూడా ఆరోగ్యశ్రీలో చేర్చాలి... సీఎం జగన్ కీలక ఆదేశాలుగత కొద్దిరోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు పంటలు దెబ్బతినడంతో ప్రభుత్వం రైతులకు పరిహారం అందించే దిశగా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా అక్టోబర్… Read More
బిగ్ కాంట్రవర్సీ : అధ్యక్ష ఎన్నికల్లో ఆ ఫోటోపై దుమారం.. భగ్గుమంటున్న అమెరికా హిందూ సంఘాలు..ఎన్నికల వేళ పార్టీ శ్రేణులు తమ అభిమాన నేతలను ఆరాధ్య దేవతలతో పోల్చడం,ఆ రూపంలో వారికి కటౌట్లు ఏర్పాటు చేయడం వంటివి భారత్లో కామన్. అభిమానం పీక్స్కి వెళ… Read More
0 comments:
Post a Comment