హైదరాబాద్ : దసరా వచ్చిందయ్యో, సరదా తెచ్చిందయ్యో అంటూ తెలుగు రాష్ట్రాల ప్రజలు పండుగ సంబురాల్లో మునిగి పోయారు. జయహో దుర్గా భవాని అంటూ అమ్మవారి నామస్మరణతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. విజయదశమి పండుగ నేపథ్యంలో ఊరూవాడా సంబురాలు అంబరాన్ని అంటుతున్నాయి. తెల్లవారుజాము నుంచే అమ్మవారి ఆలయాలకు క్యూ కట్టిన భక్తులు.. చల్లని చూపుల తల్లి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ATMV4k
విజయదశమి వేడుకలు.. జమ్మి ఆకు బంగారం.. పండుగ సంబరాలు
Related Posts:
ఆస్తులు కాపాడుకునేందుకే పార్టీ మార్పు.. వల్లభనేని వంశీపై భగ్గుమన్న నారా లోకేష్గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన ఆస్తులను కాపాడుకునేందుకే పార్టీ మారుతున్నాడని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి లోకేష్ అన్నారు. వంశీ పార్టీ మారడం వల్ల టీడ… Read More
professor misbehave student:భార్య ఇంట్లో లేదు, విద్యార్థినికి వార్డెన్ ఫోన్.. బర్త్ డే అని...గురువు.. కనిపించే దైవం. తల్లిదండ్రుల తర్వాత స్థానం వారికే ఉంటుంది. కానీ కొందరు తమ నీచపు బుద్ధిని ప్రదర్శిస్తున్నారు. విద్యార్థినిల పట్ల అసభ్యంగా మెలగు… Read More
ఎవరీ డొక్కా సీతమ్మ! జనసేన ఆహార శిబిరాలు ప్రారంభం..భవన నిర్మాణ కార్మికుల కడుపు నింపిన పవన్అమరావతి/హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. ఆకలితో అలమటిస్తున్న భవన నిర్మాణ కార్మికుల కోసం పవన్ కళ్యాణ్ వి… Read More
బళ్లారి జిల్లా ఎమ్మెల్యేల ముష్టియుధ్దం, కోర్టులో హాజరైన గణేష్, గురుశిష్యుల సవాల్ !బెంగళూరు: కర్ణాటకలోని బళ్లారి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే మీద బాటిల్ తో దాడి చేసి పిడుగుద్దులతో దాడి చేసి హత్యాయత్నం చేశారని నమోదైన కేసులో నిందితుడిగా ఆ… Read More
ఆల్ ది బెస్ట్ సర్: సుప్రీంకోర్టులో చివరి రోజు గడిపిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నవంబర్ 17న పదవీవిరమణ చేయనున్నారు. ఈ క్రమంలోనే గత రెండువారాలుగా ఆయన చాలా బిజీగా గడిపారు. పలు … Read More
0 comments:
Post a Comment