Wednesday, July 31, 2019

బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగర్‌పై హత్యయత్నం కేసు నమోదు చేసిన సీబీఐ

ఎట్టకేలకు ఉన్నావో అత్యచార బాధితురాలి కారు ప్రమాదానికి కారణమని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించింది. దీంతో విచారణ చేపట్టిన సిబిఐ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్‌పై కేసును నమోదు చేసింది.కాగా ఇప్పటికే అత్యాచారం కేసులో సిబిఐ ఎమ్మెల్యేపై చార్జీషీట్ ధాఖలు చేయడంతో ఆయన గత ఎప్రిల్ 13 నుండి జైల్లో ఉన్నాడు. కాగ మరోసారి బాధితురాలిని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LRYh0d

Related Posts:

0 comments:

Post a Comment