Wednesday, July 31, 2019

బురద గుంతలతో వెక్కిరిస్తున్న కాలనీ రోడ్లు...! ఎందుకు యాగాలంటున్న తెలంగాణ ప్రజానికం..!!

హైదరాబాద్ : తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు రాను రాను 'యాగాల సీఎం' గా మారిపోతున్నారు. ఓట్లేసి అధికారాన్ని చేతికిస్తే, మూణ్నెల్లకోసారి ప్రత్యేక పూజలు, ఆర్నెల్లకోసారి పెద్ద యాగాలతో కాలక్షేపం చేస్తున్నారని ప్రజల మద్య చర్చ జరుగుతోంది. పాలకుడిగా ప్రథమ కర్తవ్యం ప్రజల కష్టాలు, కన్నీళ్లకు చెక్ చెప్పటం. వారు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం వెతకటం అవసరం.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/312troU

Related Posts:

0 comments:

Post a Comment