న్యూఢిల్లీ : బీజేపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్ ముఖ్య నేతలంతా పార్టీ మారుతున్నారు. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ ముఖ్య నేత సంజయ్ సింగ్ తన భార్య అమితా సింగ్తో కలిసి బీజేపీలో చేరారు. వీరికి బీజేపీ జాతీయ కార్యనిర్వహక అధ్యక్షుడు జేసీ నడ్డా కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తాను బీజేపీలో చేరతానని నిన్ననే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/312tqBm
Wednesday, July 31, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment