Wednesday, July 31, 2019

సబ్ కా సాథ్ సబ్ కా వికాస్.. అందుకోసమే బీజేపీలో చేరానన్న సంజయ్ దంపతులు

న్యూఢిల్లీ : బీజేపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్ ముఖ్య నేతలంతా పార్టీ మారుతున్నారు. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ ముఖ్య నేత సంజయ్ సింగ్ తన భార్య అమితా సింగ్‌తో కలిసి బీజేపీలో చేరారు. వీరికి బీజేపీ జాతీయ కార్యనిర్వహక అధ్యక్షుడు జేసీ నడ్డా కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తాను బీజేపీలో చేరతానని నిన్ననే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/312tqBm

0 comments:

Post a Comment