చంద్రుడిపైకి భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 మిషన్ చివరి నిమిషంలో విక్రమ్ ల్యాండర్ గాడి తప్పడంతో నిరాశ కలిగించింది. అయితే విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు తెగిపోవడంతో దాని జాడను గుర్తించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. అయితే ఆర్బిటార్ ల్యాండర్ జాడను గుర్తించింది. ఇక అప్పటి నుంచి విక్రమ్తో సంబంధాలు పునరుద్ధరించేందుకు సెప్టెంబర్ 21వరకు గడువు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mBGIX3
Tuesday, October 1, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment