Wednesday, July 10, 2019

వీడెక్కడి మొగుడురా నాయనా.. భార్యను లారీ కిందకు తోసేశాడు..!

జహీరాబాద్‌ : అనుమానం ఆ కుటుంబంలో పెనుభూతమైంది. భార్యపై క్రమక్రమంగా పెరిగిన అనుమానం చివరకు ఆమెను హత్య చేసేలా పురిగొల్పింది. సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. మొగడపల్లి మండలం మన్నాపూర్‌కు చెందిన శంకరయ్యకు నాగమణి అనే మహిళతో పదేళ్ల కిందట పెళ్లయింది. అయితే ఇటీవల ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. గ్రామానికే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JByshm

Related Posts:

0 comments:

Post a Comment