న్యూఢిల్లీ : వారిది కడు పేదరికం. అయినా దేశ రాజధానిలో పొట్ట పోసుకుంటున్నారు. నెలకు రూ.9 వేల జీతంతో కుటుంబాన్ని వెళ్లదీస్తున్నారు. అయితే ఆ కుటుంబంలోని చిన్నారికి క్యాన్సర్ రక్కసి సోకింది. ఎలాగోలా కుటుంబాన్ని పోషించుకొని వస్తున్నారు. రెక్కలు ముక్కలు చేసుకొని పిల్లాడిని చదివిస్తున్నారు. కానీ విధి ఆ కుటుంబంపై పగ పట్టినట్టుంది. తరగతి గదిలో పాఠం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XDXMNA
వామ్మో.. పాఠం చెప్తుండగా ఊడిపడిన ఫ్యాన్.. విద్యార్థికి గాయాలు.. ఎక్కడో తెలుసా..?
Related Posts:
నిర్భయ కేసులో షాకింగ్ ట్విస్ట్: ఉరిశిక్షపై 17న సుప్రీంలో పునర్విచారణ: లిస్టింగ్ నంబర్లు ఇవే..!న్యూఢిల్లీ: నిర్భయ కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఉరిశిక్షను ఎదుర్కొంటున్న అక్షయ్ కుమార్ సింగ్ దాఖలు చే… Read More
బార్ పడావో.. బార్ బచావో.. ఇదీ కేసీఆర్ ప్రభుత్వ విధానం, బీజేపీ లక్ష్మణ్ ఫైర్సీఎం కేసీఆర్పై తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మద్యాన్ని కేసీఆర్ ఆదాయ వనరుగా చూడటంతో సమస్య వచ్చిందన్నారు. కొందరు టీనేజర్ల… Read More
బీజేపీ ఎమ్మెల్యే ఇంటికి నిప్పు: ఆస్తుల విధ్వంసానికి ఆందోళనకారులు..!గువాహటి: పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాల్లో చెలరేగుతున్న హింసాత్మక పరిస్థితులు మరింత ఉగ్రరూపం దాల్చాయి. అస్సాం, త్రిపురల్లో ఉవ్వె… Read More
అయోధ్యకు లైన్ క్లియర్... రివ్యూ పిటిషన్లను కొట్టివేసిన సుప్రీం కోర్టుఅయోధ్య వివాదంలో దాఖలైన రివ్యూపిటిషన్లపై సుప్రీం కోర్టు తేల్చేసింది.. గురువారం అయోధ్య తీర్పుపై దాఖలైన మొత్తం రివ్యూపిటిషన్లపై నేడు విచారణించిన కోర్టు… Read More
నిర్భయ దోషుల ఉరిశిక్షకు ఏర్పాట్లు: ఇద్దరు తలారులు చాలు: వారిని పంపించండి: తీహార్ నుంచి ఆదేశం..!న్యూఢిల్లీ: యావత్ దేశాన్ని వణికించిన నిర్భయ అత్యాచార ఉదంతంలో దోషులకు విధించిన ఉరిశిక్షను అమలు చేయడానికి ఏర్పాట్లు ఆరంభమైనట్లే కనిపిస్తోంది. నిర్భయ కేస… Read More
0 comments:
Post a Comment