అమరావతి: ఇటీవల జనసేన పార్టీలో చేరిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, ఆకుల సత్యనారాయణల రాజీనామాలను నవ్యాంధ్ర ప్రదేశ్ సభాపతి కోడెల శివప్రసాద రావు మంగళవారం ఆమోదించారు. రావెల 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత మంత్రి అయ్యారు. గత కేబినెట్ విస్తరణలో ఆయన మంత్రి పదవి కోల్పోయారు. ఇటీవల జనసేన
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Se3jqr
ఫోన్ చేసి అడిగి... జనసేనలో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం
Related Posts:
జగన్కు సొంతగడ్డపై నిమ్మగడ్డ చురకలు-వైఎస్సార్ను గుర్తుచేస్తూ- ఆశీస్సులున్నాయంటూనేఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జగన్ సర్కార్తో ముఖాముఖీ పోరు సాగిస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఇవాళ జగన్ సొంతగడ్డలో పర్యటిస్తున్నారు. ఒంటిమిట్టలో రా… Read More
క్లోజ్ సర్కిల్ ను టార్గెట్ చేస్తున్న నిమ్మగడ్డపై జగన్ సర్కార్ సీరియస్..ప్లాన్ 'బీ' తో రివర్స్ ఎటాక్ !!ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారశైలిపై వైసిపి ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఆయన పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఇప్పటిక… Read More
పంచాయతీ ఎన్నికల వేళ టీడీపీకి షాక్ .. మాజీ మంత్రి పడాల అరుణ రాజీనామాఒకపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న వేళ తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది . మాజీ మంత్రిగా పని చేసిన నేత, విజయనగరం … Read More
Illegal affair: కేరళ ఆంటీతో 9 ఏళ్లు, కూతురితో ఏడాది ఎంజాయ్, కొంప ముంచిన కేటుగాడు !చెన్నై/ మదురై: కేరళ ఆటీకి పెళ్లి జరిగి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త అనారోగ్యంతో మరణించడంతో కేరళ కుట్టిని ఓ వ్యక్తి వలలో వేసుకున్నాడు. నీకు మంచి జీవ… Read More
రామ మందిరానికి 83 ఏళ్ల సాధువు రూ.1కోటి విరాళం... ఆశ్చర్యపోయిన బ్యాంకు సిబ్బంది...అయోధ్య రామ మందిర నిర్మాణానికి దేశవ్యాప్తంగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రిషికేశ్కి చెందిన 83 ఏళ్ల స్వామి శంకర్ అనే ఓ సాధువు రూ.1కోటి చెక్కు… Read More
0 comments:
Post a Comment