హైదరాబాద్: భాగ్యనగరంలోని బైసన్ పోలో గ్రౌండ్లో తెలంగాణ నూతన సచివాలయానికి మార్గం సుగమం అయింది. హైకోర్టు దీనికి పచ్చ జెండా ఊపింది. దీంతో ఇప్పుడు ఇది కేంద్రం పరిధిలోకి వెళ్లింది. రక్షణ శాఖ పరిధిలోని బైసన్ పోలో స్థలం కేటాయింపు వ్యవహారంలో నిర్ణయం తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు అనుమతించింది. ఈ మేరకు హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2t3jPM1
బైసన్ పోలో గ్రౌండ్లో కొత్త సచివాలయానికి పచ్చజెండా
Related Posts:
మెడలో పాముతో డ్యాన్స్ చేసిన మహిళా పూజారి, పాలాభిషేకం, వీడియో వైరల్, నేను భద్రకాళి, జైల్లో!చెన్నై/వాలాజాబాద్: ఆలయం కేంద్రంగా జోస్యం చెబుతూ కాలం గడుపుతున్న మహిళా పూజారి ఆ ప్రాంతంతో పాటు తనకు పేరుప్రతిష్టలు రావాలని పక్కాప్లాన్ తో మెడలో పామును … Read More
22 లక్షల మంది విద్యార్థులతో ప్రతిజ్ఞ.. మహిళా భద్రతకు ఢిల్లీ సర్కార్ వినూత్న కార్యక్రమంఇటీవల దిశా హత్యాచార ఘటన నేపథ్యంలో మహిళా భద్రతపై దేశవ్యాప్తంగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఎన్కౌంటర్లో నిందితులను మట్టుబెట్టడంతో ప్రజల ఆగ్రహావేశాలు … Read More
జగన్ కు సీఎం రమేష్ ఆత్మీయ స్వాగతం: శాలువ కప్పి.. మనసులో మాట బయట పెట్టి..!కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. వైఎస్ జగన్ అంటే ఒంటికాలిపై లేచే నాయకుడిగా ముద్ర పడిన ఒకప్పటి త… Read More
శరణార్థుల పాలిట దేవుడు.. మోదీని ప్రశంసల్లో ముంచెత్తిన మాజీ సీఎంజాతీయ పౌరసత్వ నమోదు(NRC)చట్టంపై ఓవైపు నిరసనలు వెల్లువెత్తుతున్నా.. మరోవైపు బీజేపీ మాత్రం దూకుడుగాముందుకెళ్లేందుకే ప్రయత్నిస్తోంది. ఎన్ఆర్సీతో బీజేపీ … Read More
జార్ఖండ్ లో బీజేపీ ఎందుకు ఓడింది? స్టూడెంట్ యూనియన్ పార్టీ వల్లే పుట్టిమునిగిందా?దేశమంతటా ఉత్కంఠ రేపిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దారుణంగా దెబ్బతినింది. సోమవారం వెల్లడైన ఫలితాల్లో ఆ పార్టీ కేవలం 28 సీట్లతో సరిపెట్టు… Read More
0 comments:
Post a Comment