కర్నూలు: కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరనున్న నేపథ్యంలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఇరుకున పడ్డారు. కోట్ల టీడీపీలో చేరడానికి షరతులు పెడుతున్నారు. కర్నూలు లోకసభతో పాటు మరో రెండు మూడు అసెంబ్లీ స్థానాలు అడుగుతున్నారు. కర్నూలు లోకసభను అడగడం బుట్టా రేణుకకు మింగుడు పడటంలేదు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HOqTGa
Wednesday, January 30, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment