Saturday, April 17, 2021

తిరుపతికి భారీగా నకిలీ ఓటర్లు-పట్టుకున్న టీడీపీ, బీజేపీ నేతలు-ఈసీ వైఫల్యంపై

తిరుపతి ఉపఎన్నికలో పోలింగ్‌ శాతం కీలకంగా మారిన నేపథ్యంలో నకిలీ ఓటర్ల బెడద ఎక్కువవుతోంది. నిన్నటి నుంచి తిరుపతిలో ఓటేసేందుకు చుట్టు పక్కల జిల్లాల నుంచి వచ్చిన పలువురిని టీడీపీ, బీజేపీ నేతలు ఎక్కడికక్కడ పట్టుకోవడంతో ఈ వ్యవహారంపై ఈసీ దృష్టిసారించాల్సిన పరిస్ధితి వచ్చింది. తిరుపతిలో నకిలీ ఓటర్ల హల్‌ చల్‌పై టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32pEaMW

Related Posts:

0 comments:

Post a Comment