తిరుపతి ఉపఎన్నికలో పోలింగ్ శాతం కీలకంగా మారిన నేపథ్యంలో నకిలీ ఓటర్ల బెడద ఎక్కువవుతోంది. నిన్నటి నుంచి తిరుపతిలో ఓటేసేందుకు చుట్టు పక్కల జిల్లాల నుంచి వచ్చిన పలువురిని టీడీపీ, బీజేపీ నేతలు ఎక్కడికక్కడ పట్టుకోవడంతో ఈ వ్యవహారంపై ఈసీ దృష్టిసారించాల్సిన పరిస్ధితి వచ్చింది. తిరుపతిలో నకిలీ ఓటర్ల హల్ చల్పై టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32pEaMW
Saturday, April 17, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment