తిరుపతి ఉపఎన్నికలో పోలింగ్ శాతం కీలకంగా మారిన నేపథ్యంలో నకిలీ ఓటర్ల బెడద ఎక్కువవుతోంది. నిన్నటి నుంచి తిరుపతిలో ఓటేసేందుకు చుట్టు పక్కల జిల్లాల నుంచి వచ్చిన పలువురిని టీడీపీ, బీజేపీ నేతలు ఎక్కడికక్కడ పట్టుకోవడంతో ఈ వ్యవహారంపై ఈసీ దృష్టిసారించాల్సిన పరిస్ధితి వచ్చింది. తిరుపతిలో నకిలీ ఓటర్ల హల్ చల్పై టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32pEaMW
తిరుపతికి భారీగా నకిలీ ఓటర్లు-పట్టుకున్న టీడీపీ, బీజేపీ నేతలు-ఈసీ వైఫల్యంపై
Related Posts:
తిరుమలలో దొంగల బీభత్సం..మంత్రి బంధువులను వదలని కేటుగాళ్లుతిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి సన్నిధిలో దొంగలు రెచ్చిపోయారు. భక్తులనే కాదు ఏకంగా మంత్రి బంధువులను కూడా వదల్లేరు. తమకు కావాల్సింది నగద… Read More
నాడు జగన్తో దురుసుగా..నేడు బదిలీ: ఏ ఒక్కరినీ వదలని ముఖ్యమంత్రి: తాజా నిర్ణయాల వెనుక..!ముఖ్యమంత్రి జగన్ ఏ ఒక్కరినీ వదలటం లేదు. గత ప్రభుత్వ హయాంలో నాటి పాలకుల కోసమే అన్నట్లుగా పని చేసిన అధికారులను ఒక్కొక్కరినీ కీలక విభాగా… Read More
టీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్పై వేటు.. సంతానమే కారణమా?హైదరాబాద్ : కార్పొరేటర్గా చలామణీ కావడానికి నిజాన్ని దాచిపెట్టారనే ఆరోపణలతో కాచిగూడ టీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ ఎక్కాల కన్నా చైతన్యపై వేటు పడింది. ఎన్… Read More
ఖరీఫ్కు మద్దతు ధర పెంచేందుకు కేంద్రం ఓకే.. ఎంత పెరిగిందో తెలుసా ..!! ముగిసిన క్యాబినెట్న్యూఢిల్లీ : వానాకాలం పంటకు మద్దతు ధర ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. దీంతోపాటు మూడు ఎయిర్పోర్టులను లీజుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కేం… Read More
మామడి పండు కోసం మర్డర్... ఐదేళ్ల బాలుడిని కళ్లలో పోడిచి చంపిన మరో బాలుడు...!చిన్న పిల్లల మధ్య ఓ మామిడి పండు తగాదా సృష్టించింది. దీంతో ఓ చిన్నారి ప్రాణం కోల్పోయాడు. పిల్లలు ఆడుకునే సమయంలో చెలరేగిన ఘర్షనలో తోటి స్నేహితుడి కళ్లు,… Read More
0 comments:
Post a Comment