Saturday, April 17, 2021

నవీన్ పట్నాయక్‌ అపాయింట్‌మెంట్‌ కోరిన జగన్-తొలిసారి- ఎందుకో తెలుసా ?

పొరుగు రాష్ట్రాల్లో తెలంగాణ మినహా మిగతా రాష్ట్రాలతో అంటీ ముట్టనట్టుగా ఉండే సీఎం జగన్‌ తొలిసారి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ అపాయింట్‌మెంట్‌ కోరారు. ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న ఓ సమస్య గురించి కలిసి కూర్చుని మాట్లాడుకుందామంటూ ప్రతిపాదించారు. నవీన్ పట్నాయక్‌ అపాయింట్‌మెంట్‌ లభిస్తే ఇరువురు ముఖ్యమంత్రులు ఈ వివాదంపై చర్చించి పరిష్కారం కనుగొనాల్సి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3edEbJk

Related Posts:

0 comments:

Post a Comment