పొరుగు రాష్ట్రాల్లో తెలంగాణ మినహా మిగతా రాష్ట్రాలతో అంటీ ముట్టనట్టుగా ఉండే సీఎం జగన్ తొలిసారి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అపాయింట్మెంట్ కోరారు. ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న ఓ సమస్య గురించి కలిసి కూర్చుని మాట్లాడుకుందామంటూ ప్రతిపాదించారు. నవీన్ పట్నాయక్ అపాయింట్మెంట్ లభిస్తే ఇరువురు ముఖ్యమంత్రులు ఈ వివాదంపై చర్చించి పరిష్కారం కనుగొనాల్సి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3edEbJk
Saturday, April 17, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment