Saturday, April 17, 2021

ఐదో విడత పోలింగ్‌లోనూ హింస... బెంగాల్‌లో రాళ్లు రువ్వుకున్న టీఎంసీ-బీజేపీ కార్యకర్తలు...

పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న ఐదో విడత ఎన్నికల్లోనూ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. శనివారం(ఏప్రిల్ 17) ఐదో విడత పోలింగ్ సందర్భంగా నార్త్ 24 పరగణాలు జిల్లాలో టీఎంసీ-బీజేపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. బీదన్నగర్‌లోని శాంతి నగర్ ప్రాంతంలో ఉన్న ఓ పోలింగ్ కేంద్రం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. రాళ్ల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3giWijG

Related Posts:

0 comments:

Post a Comment