పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న ఐదో విడత ఎన్నికల్లోనూ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. శనివారం(ఏప్రిల్ 17) ఐదో విడత పోలింగ్ సందర్భంగా నార్త్ 24 పరగణాలు జిల్లాలో టీఎంసీ-బీజేపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. బీదన్నగర్లోని శాంతి నగర్ ప్రాంతంలో ఉన్న ఓ పోలింగ్ కేంద్రం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. రాళ్ల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3giWijG
Saturday, April 17, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment