Friday, June 21, 2019

శబరిమల వివాదంపై కేరళ సర్కార్ యూ టర్న్..! పార్లమెంట్ ఫలితాల ఎఫెక్టేనా..?

తిరువనంతపురం : శబరిమల టెంపుల్ సంప్రదాయాలను కాపాడాలంటూ కేరళ ప్రభుత్వం స్వరం మార్చడం చర్చానీయాంశమైంది. గతేడాది సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా 50 ఏళ్ల లోపు మహిళలు ఆలయంలోకి ప్రవేశించడంతో దుమారం రేగింది. ఆ సమయంలో ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తున్నామంటూ హిందు సంఘాల ఆగ్రహానికి గురైంది. అయితే తాజాగా యూ టర్న్ తీసుకోవడం ప్రాధాన్యత

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WYuEvn

Related Posts:

0 comments:

Post a Comment