న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల డీపీఆర్లు సమర్పించాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులను కోరారు. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శనివారం కేంద్రమంత్రి షెకావత్ లేఖ రాశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bGXOtP
తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్లకు కేంద్రం షాక్: డీపీఆర్లు ఇవ్వాల్సిందే
Related Posts:
ఐటీ దాడుల దెబ్బ, మాజీ ఉప ముఖ్యమంత్రి పీఏ ఆత్మహత్య, అధికారుల టార్చర్ !బెంగళూరు: కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనిమర్ నేత డాక్టర్ జీ. పరమేశ్వర్ ఇల్లు, విద్యాసంస్థల మీద ఆదాయపన్ను (ఐటీ) శాఖ అధికారులు దాడులు… Read More
టీఎస్ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతం: 18 వరకు కార్యాచరణ, 19న బంద్హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సంఘాలు తమ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ప్రకటించాయి. అక్టోబర్ 19న రాష్ట్ర బంద్కు తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఇప్పటికే పిలుపునిచ్… Read More
సమ్మె ఎఫెక్ట్: బస్సు చక్రం ఊడిపోయింది.. ప్రయాణికుల బెంబేలు!నల్గొండ: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో అధికారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారా? అనే సందేహం కలుగుతోంది. సరైన తనిఖీలు చేయకుండానే డిపోల నుంచి బస్సులను బయట… Read More
తెగని సమ్మె.... 19న తెలంగాణ బంద్, అధికారులతో సీఎం సమావేశంఆర్టీసీ సమ్మెపై ఇరువర్గాలు పట్టువీడే పరిస్థితి కనిపించడం లేదు. సమ్మె ప్రారంభమై ఎనిమిది రోజులు గడుస్తున్నా.. అటు ప్రభుత్వం, ఇటు కార్మిక వర్గాలు మాత్రం … Read More
జమ్మూకశ్మీర్లో మొబైల్ ఫోన్ సేవల పునరుద్ధరణ ఎప్పుడంటే?గత రెండు నెలలుగా జమ్ముకశ్మీర్లో భద్రతాపరమైన కారణాలతో పోస్ట్పెయిడ్ మొబైల్ ఫోన్లు వినియోగంపై ఆంక్షలు విధించిన కేంద్ర ప్రభుత్వం శనివారం ఆ ఆంక్షలను ఎత్… Read More
0 comments:
Post a Comment