Saturday, January 16, 2021

తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్‌లకు కేంద్రం షాక్: డీపీఆర్‌లు ఇవ్వాల్సిందే

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులను కోరారు. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శనివారం కేంద్రమంత్రి షెకావత్ లేఖ రాశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bGXOtP

Related Posts:

0 comments:

Post a Comment