ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎంపీ మహేశ్ శర్మ,పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ రవీంద్రనాథ్ చటర్జీ.. దేశంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తొలి పొలిటీషియన్లుగా నిలిచారు. యూపీలోని గౌతమ బుద్దనగర్కి చెందిన ఎంపీ మహేశ్ శర్మ(61) వృత్తి రీత్యా వైద్యుడు. తొలి దశలో హెల్త్ కేర్ సిబ్బందికి వ్యాక్సినేషన్ ఇవ్వడంతో మహేశ్ శర్మ కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు.పేషెంట్స్ వెల్ఫేర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iqew1R
ఓ ఎంపీ,ఓ ఎమ్మెల్యే... దేశంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తొలి పొలిటీషియన్లు వీరే...
Related Posts:
లక్ష ఈవీఎంలు మిస్ అయ్యాయి...! ఈవీఎం ఓటింగ్... ప్రజా తీర్పు కాదు... మమతా బెనర్జీగత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఈవీఎంల టాంపరింగ్ చేసీ గెలిచిందని తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిబెంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఈనేపథ్యంలోన… Read More
కర్ణాటక ప్రభుత్వం పతనం, బీజేపీ హై కమాండ్: బళ్లారి శ్రీరాములుబెంగళూరు: కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వం పతనం గురించి ఎక్కడా మాట్లాడకూడని బీజేపీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసిందని, తమ పార్టీ నాయకుడు అమిత్ షా సైతం అనేక స… Read More
రైతుబంధుకు రూ.6900 కోట్లు, కోడ్ ముగిసాక ఖాతాల్లో జమహైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు మరో మూడురోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే చల్లని వాతావరణం ఉంది. మరో వారంలో వరుణ దేవుడ పుడమ… Read More
నేను పెద్దయ్యే సరికి మీరే సీఎంగా ఉండాలి: చంద్రబాబును కోరిన నాలుగేళ్ల బాలుడుఅమరావతి: ఓ నాలుగేళ్ల బాలుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వింత కోరిక కోరాడు. ప్రస్తుతం తన వయస్సు నాలుగేళ్లని, తాను పెరిగి, పెద్దయ్యే స… Read More
తొలి ఎమ్మెల్సీని ప్రకటించిన జగన్: ఫిరాయింపులను గుర్తు చేసుకుంటూ..దేవుడి స్క్రిప్టు ఇది..!ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ అధినేత..ముఖ్యమంత్రి జగన్ తొలి ఎమ్మెల్సీని ప్రకటించారు. తాజా ఎన్నికల్లో తాను నలుగురు ముస్లిం మైనార్టీల… Read More
0 comments:
Post a Comment