ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎంపీ మహేశ్ శర్మ,పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ రవీంద్రనాథ్ చటర్జీ.. దేశంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తొలి పొలిటీషియన్లుగా నిలిచారు. యూపీలోని గౌతమ బుద్దనగర్కి చెందిన ఎంపీ మహేశ్ శర్మ(61) వృత్తి రీత్యా వైద్యుడు. తొలి దశలో హెల్త్ కేర్ సిబ్బందికి వ్యాక్సినేషన్ ఇవ్వడంతో మహేశ్ శర్మ కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు.పేషెంట్స్ వెల్ఫేర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iqew1R
ఓ ఎంపీ,ఓ ఎమ్మెల్యే... దేశంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తొలి పొలిటీషియన్లు వీరే...
Related Posts:
Love Affair:అమ్మాయింట్లో అడ్డంగా దొరికాడు: మర్మాంగంను కోశారు: ఆ తర్వాత ఏం జరిగింది..?(Video)బీహార్: దేశంలో ఉత్తర్ప్రదేశ్ తర్వాత ఎక్కువ నేరాలు బీహార్లోనే జరుగుతుంటాయి. అయితే ఈ నేరాల గురించి చెబితే ఒళ్లు వణికిపోతుంది. ఆ రేంజ్లో ఇక్కడి క్రైమ్… Read More
బూస్టర్ డోసు కూడా అవసరమే: కొత్త వేరియంట్లతో తప్పడం లేదు: గులేరియాదేశంలో కరోనా కొత్త వేరియంట్స్ వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో కాస్త భయాందోళన వ్యక్తమవుతోంది. బూస్టర్ డోస్ వ్యాక్సిన్ అవసరమని ఢిల్లీలో గల ఎయ… Read More
RITESలో ఉద్యోగాలు: ఐటీఐ/డిప్లొమా ఉందా.. అయితే పరీక్ష లేకుండానే: అర్హతలు ఇవే..!!రెయిల్ ఇండియా టెక్నికల్ మరియు ఎకనామిక్ సర్వీసెస్లో పలు పోస్టుల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా టెక్నీషియన్ (మెకానిక్)… Read More
ఏలూరు కార్పొరేషన్ ఫలితాలు: వైసీపీ11, టీడీపీ 1 -పోస్టల్ బ్యాలెట్ లెక్కిది -20 వార్డుల్లో జగన్ పార్టీ జోరుపశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో ఊహించిన ఫలితాలే వస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సారధ్యంలోని వైసీపీ పార్టీ ఇక్క… Read More
రేపటినుంచి రేషన్ కార్డుల పంపిణీ: మొత్తం ఎంత మంది అంటే..తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీపై క్లారిటీ వచ్చింది. పేదలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు సోమవారం నుం… Read More
0 comments:
Post a Comment