Sunday, January 17, 2021

బండి సంజయ్ టీమ్: కొత్త కార్యవర్గం: ఎవరెవరు..ఎంతమంది: జాబితా ఇదే: మహిళలపై చిన్నచూపు

హైదరాబాద్: దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సాధించిన అద్భుత ఫలితాల అనంతరం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతం అయ్యే దిశగా అడుగులు వేస్తోంది. భవిష్యత్తులో ఎలాంటి ఎన్నికలను ఎదుర్కోవాల్సి వచ్చినా.. అధికార తెలంగాణ రాష్ట్ర సమితిని దెబ్బకొట్టేలా వ్యూహాలను రూపొందింంచుకుంటోంది. ప్రస్తుతం బీజేపీ నేతల దృష్టి మొత్తం నాగార్జున సాగర్ ఉప ఎన్నిక మీదే నిలిచింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39ItBIf

Related Posts:

0 comments:

Post a Comment