హైదరాబాద్ : కోటి ఆశలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అధోగతి పాలు చేసారని తెలంగాణ బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీజేపి అధికారంలోకి వస్తేనే తెలంగాణ లక్ష్యంతో నెరవేరాతుందని స్పష్టం చేసారు. హైదరాబాద్ లో జరుగుతున్న కార్యవర్గ సమావేశంలో ప్రసంగించిన బండి సంజయ్ ప్రభుత్య వైఫల్యలపై ద్వజమెత్తరు. సర్వతోముఖాభివృద్దితో దూసుకెళ్లాల్సిన తెలంగాణ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oU7YLc
బీజేపి తోనే తెలంగాణ కల సాకారం అవుతుంది.!కార్యవర్గ సమావేశంలో బండి సంజయ్ ఉద్ఘాటన.!
Related Posts:
ఫాదర్స్ డే రోజు కాలయముడైన తండ్రి.. పెళ్లి చేసుకోను అన్నందుకు..షాజహాన్పూర్ : ప్రపంచంలో పిల్లలంతా ఫాదర్స్ డే సంబురాల్లో మునిగిపోతే ఆ అమ్మాయి మాత్రం కన్నతండ్రి గుర్తొస్తే భయంతో వణికిపోతోంది. పెళ్లి చేసుకోనన్న పాపాన… Read More
ప్రతి క్షణం పిల్లల ధ్యాసే .. వారి ఎదుగుదలే నిజమైన సంతృప్తి ...డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 94406 11151 నడిచే నారాయణుడే నాన్న,ఈ సృష్టిని పరిచయం చేసిన నాన్నకు పాదాభివందనం.అమ్మ ప్రాణం పోసి … Read More
ఎందాక..? ఎప్పటి దాక..? కేసీఆర్, మోదీ మధ్య ముదురుతున్న నిశ్శబ్ద యుద్దం..!!ఢిల్లీ/హైదరాబాద్ : ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం మద్య అంతర్గత విభేదాలు తారా స్తాయిలో నడుతస్తున్నాయా..? ప్రధాని మోదీని కలుసుకునేందుకు విముఖత చూపిస్తున్నార… Read More
ప్రేమించి.. పెళ్లాడి.. చివరకు..హైదరాబాద్ : వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. పెద్దలను ఎదురించి మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. చిన్న చిన్న గొడవలు, అలకలు, బుజ్జగింపులతో నాలుగు నెలల పాటు అంతా స… Read More
రాంమందిర నిర్మాణంపై ఆర్డినెన్స్ తేవాలి.. ఉద్దవ్ థాక్రేరామ మందిర నిర్మాణంపై పార్లమెంట్లో ఆర్డినెన్స్ తీసుకురావాలని శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే అన్నారు. రేపు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేప… Read More
0 comments:
Post a Comment