ముంబై : అన్నదాతలుగా దేశానికి అన్నం పెడుతున్న రైతన్నలు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. వ్యవసాయాన్ని నమ్ముకుని గిట్టుబాటు ధరలు రాక.. చేసిన అప్పులు తీర్చలేక సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. గత మూడేళ్లలో మహారాష్ట్రలో 12 వేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 2015-18 మధ్య కాలంలో 12 వేలకు పైగా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IZHaFN
అన్నదాతల ఆకలి కేకలు.. మూడేళ్లలో 12వేల ఆత్మహత్యలు
Related Posts:
విద్యార్థులు సమ్మెలో భాగస్వామ్యం కాకుండా... సెలవుల పొడగింపు : లక్ష్మణ్ఆర్టీసీ సమ్మెలో విద్యార్థులు కూడ పాల్గోంటారనే కుట్రతోనే ప్రభుత్వం సెలవులు పొడగించిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్ ఆరోపించారు.కేసీఆర… Read More
కొడుకుతో చంద్రబాబుకు బాధలే.. బుద్దా వెంకన్నకు అది కూడా లేదు.. వైసీపీ ఎమ్మెల్యే మాటల తూటాలుగుంటూరు : నేతల మాటల తూటాలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. నువ్వెంతంటే నువ్వెంత అనే రేంజ్లో టీడీపీ, వైసీపీ లీడర్లు ఆరోపణాస్త్రాలు సంధించుకో… Read More
వైద్యం కోసం వస్తే : రోగిపై డాక్టర్ అత్యాచారం.. నాలుగేళ్లుగా అదే పని..!ముంబై : వైద్యో నారాయణ హరీ అంటారు పెద్దలు. డాక్టర్లను దేవుడి తర్వాత దేవుడిలా చూస్తారు. అయితే కొందరు వైద్యులు మాత్రం వృత్తి ధర్మాన్ని బేఖాతరు చేస్తూ పాడ… Read More
‘పెన్ను మీద మన్ను గప్పితే గన్నులై పేలుతయ్’: హరీశ్ ఎక్కడంటూ రేవంత్ నిప్పులుహైదరాబాద్: సమ్మె చేస్తున్న టీఎస్ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రెండ… Read More
సీఎంఓ హెల్ప్ లైన్ కు ఫోన్ చేసిన సామాన్యుల ఆవేదన .. ఏమంటున్నారో తెలుసా ?తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టిన ఆర్టీసీ … Read More
0 comments:
Post a Comment