తమిళనాడులో హింది బాషను బలవంతంగా ప్రవేశపెడితే తేనేతుట్టేను కదిపినట్టేనని డీఎంకే అధినేత స్టాలిన్ హెచ్చరించారు .తమిళనాడు ప్రజల్లో రక్తంలో హింది అనేది లేదని అయన అన్నారు. ఈనేపథ్యంలోనే పార్లమెంట్లో ఈ అంశంపై కేంద్రాన్ని నిలదీస్తామని చెప్పారు. కాగా జాతియ విద్యావిధానంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కస్తూరి రంగన్ కమీటి ఇచ్చిన రిపోర్టలో భాగంగా ఇచ్చిన నివేదికపై ఆయన స్సందించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EPavRV
తమిళనాడు ప్రజల రక్తంలో హిందీకి అవకాశం లేదు.. డీఎంకే అధినేత స్టాలిన్..
Related Posts:
2024 ఎన్నికల నాటికి నారా లోకేష్తో చంద్రబాబు టీడీపీ: ఎన్టీఆర్ టీడీపీ ఆయనకు: కొడాలి నానిఅమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై, ఆ పార్టీ నాయకులపై పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మరోసారి ఘాటు వ్యాఖ్యలతో వి… Read More
కరోనా విలయం: భారత్లో భయానకం.. ప్రధాని మోదీ కీలక ప్రసంగం.. వలసకూలీలపై ఆవేదన..ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 60లక్షలు దాటింది. మరణాలు 4 లక్షలకు చేరువయ్యాయి. రెండో అతిపెద్ద జనాభా కలిగిన భారత్లోనైతే పరిస్థితి రోజురోజుకూ భయా… Read More
వైసీపీలో చేరికపై టీడీపీ ఎమ్మెల్యే ట్విస్ట్.. పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు కీలక ప్రకటన..ప్రతిపక్ష టీడీపీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు అధికార వైసీపీలోకి చేరబోతున్నట్లు, ఈ మేరకు ముహుర్తం కూడా ఖరారైనట్లు గత వారంరోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం … Read More
జనసేన స్కెచ్..ఒక దెబ్బకు రెండు పిట్టలు: టీడీపీకి దూరంగా: ప్యాకేజీ విమర్శలకు బ్రేక్ పడేలాఅమరావతి: రాష్ట్ర రాజకీయాల్లో ఓ సరికొత్త ఒరవడికి శ్రీకారం చుడుతుందని భావించిన జనసేన పార్టీ ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోయింది. జనసేన పార్టీ అగ్ర నాయకత్వ… Read More
ఏపీలో వెల్లువలా కరోనా కేసులు: ఒక్కరోజులో 98 మందికి: ఇదే టాప్..మున్ముందు ఇంకెంతోఅమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి ఒక్కసారిగా భయానకంగా పెరిగింది. వెల్లువలా కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల వ్యవధిలో ఇదివరకెప్పుడూ లేనన్ని కేసులు వెల… Read More
0 comments:
Post a Comment