ప్రతిపక్ష టీడీపీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు అధికార వైసీపీలోకి చేరబోతున్నట్లు, ఈ మేరకు ముహుర్తం కూడా ఖరారైనట్లు గత వారంరోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. జంప్ అయిపోతారనుకున్న ఎమ్మెల్యేల్లో కొందరు.. టీడీపీ మహానాడులో కీలకంగా వ్యవహరించినప్పటికీ పార్టీ మార్పుపై స్పందించకపోవడంతో ఊహాగానాలకు బలం చేకూరినట్లయింది. ప్రధానంగా ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, గుంటూరు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XNuEAy
వైసీపీలో చేరికపై టీడీపీ ఎమ్మెల్యే ట్విస్ట్.. పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు కీలక ప్రకటన..
Related Posts:
MLA love marriage: ఎమ్మెల్యే @ 39, కాలేజ్ అమ్మాయి @ 19, ఆత్మహత్యాయత్నం, 10 ఏళ్లు లవ్!చెన్నై/ మదురై/ కల్లకురిచి: ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వివాహాలు చేసుకోవడం అరుదుగా జరుగుతుంటుంది. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కాలేజ్ అమ్మాయిని… Read More
నిజామాబాద్ లో సంతలో పశువుల్లా ఎంపీటీసీల కొనుగోళ్ళు .. కేసీఆర్ పై ఫైర్ అయిన ఉత్తమ్, రేవంత్నిజామాబాద్ లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ క్యాంపు రాజకీయాలు చేస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. టిపిసిసి… Read More
జనసేనాని పవన్ను కలిసిన కన్నడ సూపర్ స్టార్ సుదీప్.. ఏం చర్చించారంటే..?హైదరాబాదు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కన్నడ సూపర్ స్టార్ సుదీప్ కలిశారు. ప్రస్తుతం షూటింగ్ నిమిత్తమై హైదరాబాదులో ఉన్న కిచ్చ సుదీప్ తన సహ నటుడైన పవర్… Read More
విజయ్ మాల్యాను రప్పించేందుకు రహస్య ప్రయత్నాలు-సుప్రీంకు తెలిపిన కేంద్రం...బ్యాంకులకు కోట్లాది రూపాయలు ఎగ్గొట్టి లండన్లో తిష్టవేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను స్వదేశానికి తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయ… Read More
ఖమ్మంలో దారుణం... బాలికపై అత్యాచారం చేసి, ఆపై పెట్రోల్ పోసి ..తెలంగాణ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ఒకపక్క దేశవ్యాప్తంగా అత్యాచార ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్న వేళ తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోనూ మైనర్ బా… Read More
0 comments:
Post a Comment