ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 60లక్షలు దాటింది. మరణాలు 4 లక్షలకు చేరువయ్యాయి. రెండో అతిపెద్ద జనాభా కలిగిన భారత్లోనైతే పరిస్థితి రోజురోజుకూ భయానకంగా మారుతోంది. ఆదివారం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో ఏకంగా 8,380 మందికి కొత్తగా కరోనా సోకగా, 193 మంది మరణించారు. కేసుల పెరుగుదలలో ఇది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TVvSsu
కరోనా విలయం: భారత్లో భయానకం.. ప్రధాని మోదీ కీలక ప్రసంగం.. వలసకూలీలపై ఆవేదన..
Related Posts:
Coronavirus effect: రైల్వే ప్లాట్ఫాం టికెట్ల ధరలు ఐదు రేట్లు పెంపున్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు కలిగిస్తున్న కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకునే చర్యలో భాగంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా … Read More
చైనీయుల ఆహారపు అలవాట్ల వెనుకున్న అసలు కారణమిదే.. చరిత్ర ఏం చెబుతోంది..ప్రపంచాన్ని కరోనా భయం వెంటాడుతోంది. కరోనా ప్రభావం ఆర్థిక రంగాలపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుండటంతో ఈ వైరస్ ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమించింద… Read More
బిగ్ షాకింగ్ : ఇద్దరు డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధులకు కరోనా పాజిటివ్..కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. కేసుల సంఖ్యతో పోల్చితే మరణాల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ.. భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకైనా దారితీయ… Read More
ఉందంటున్న బాబు, లేదంటున్న జగన్- అసలున్నట్లా లేనట్లా- ఎక్కడ చూసినా ఇదే చర్చ...ఏపీలో కరోనా వైరస్ పై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. స్ధానిక ఎన్నికల వాయిదాకు కారణమైన కరోనా వైరస్ పై మండిపడుతున్న ప్రభుత్వం, లేదని నిరూపించేందుకు తీవ్ర ప్రయ… Read More
ఏపీలో కరోనా ఎఫెక్ట్ : దర్శనానికి గుళ్లకు రావొద్దంటున్న అధికారులు...ఏపీలో కరోనా వైరస్ ప్రభావం తక్కువగానే ఉన్నప్పటికీ అక్కడక్కడా అనుమానిత కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరుతోంది. అదే… Read More
0 comments:
Post a Comment