హైదరాబాద్ : తెలంగాణ పోరుగడ్డపై గులాబీ వికసించింది. ఉద్యమ నేపథ్యంతో రాటుదేలి టీఆర్ఎస్ రాజకీయ శక్తిగా అవతరించింది. 2014, 2018 ఎన్నికల్లో విజయదుందుభి మోగించి కారుకు తిరుగులేదని నిరూపించుకుంది. అయితే లోక్సభ ఎన్నికలు మిగిల్చిన ఎదురుదెబ్బ గులాబీ వనం బలాన్ని దెబ్బతీసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ప్రత్యామ్నాయ పార్టీల ఊసు లేకుండా టీఆర్ఎస్ను బలోపేతం చేయాలనే ఆ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XoKPDc
Sunday, June 2, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment