అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై, ఆ పార్టీ నాయకులపై పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మరోసారి ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఆయన ఓ ఆసక్తికరమైన సవాల్ను విసిరారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయానికి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు వారసులకు అప్పగించగలరా అని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36PL1kb
Sunday, May 31, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment