అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి ఒక్కసారిగా భయానకంగా పెరిగింది. వెల్లువలా కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల వ్యవధిలో ఇదివరకెప్పుడూ లేనన్ని కేసులు వెలుగు చూశాయి. ఇదివరకు నమోదైన పాత రికార్డులన్నీ బద్దలు కొట్టేశాయి. మున్ముందు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరగడం ఖాయమనే సంకేతాన్ని ఇచ్చినట్టయింది. ఒక్కరోజులో ఈ స్థాయిలో కరోనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XKlGEd
Sunday, May 31, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment