కొలంబో : ఈస్టర్ సండే రోజున జరిగిన గాయాన్ని శ్రీలంక ఇప్పటికీ మరచిపోలేదు. ఆ రోజు ఉగ్రవాదులు సృష్టించిన నరమేధాన్ని తలచుకొని ఉలిక్కిపడుతున్నారు. దాదాపు 250 మంది చనిపోవడం .. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందడంతోపాటు శ్రీలంక పర్యాటక రంగానికి పెద్ద దెబ్బ తగిలింది. దీనిపై శ్రీలంక అధ్యక్షుడు జాతికి సందేశమిచ్చారు. మనమంతా ఐక్యమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WAhtFx
ఐకమత్యంగా ఉందాం .. లేదంటే ముస్లిం ప్రభాకరన్ పుట్టుకొస్తాడు : మైత్రిపాల సిరిసేన
Related Posts:
ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వెళ్లారు.. తిరిగిరాలేదు, ఇంతకీ ఆ బావిలో ఏం జరిగింది..!!కౌటాల : బావిలో మోటారు అమరుస్తామని వెళ్లిన వారు తిరిగిరాలేదు. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వెళ్లారు. ఏం జరుగుతుందో తెలియలేదు. మరొకరిని పంపి .. నిశీతంగా గమ… Read More
మొదలే కాలేదు అప్పుడే లొల్లి.. హైకోర్టుకు చేరిన ఏపీ గ్రామ వాలంటీర్ల కథ..!అమరావతి : ఇంకా మొదలే కాలేదు.. అంతలోనే లొల్లి. గ్రామ వాలంటీర్ల నియామక ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వైఎస్ జగ… Read More
ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వ వివాదం.. హైకోర్టు ఏమందంటే..!హైదరాబాద్ : వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. మూడు నెలల్లోగా విషయమేంటో తేల్చాలని కేంద్ర హోంశాఖన… Read More
బీజేపీలో టీడీపీ విలీనం ఖాయం: చంద్రబాబు సిద్దంగానే ఉన్నారు: జేసీ సంచలన వ్యాఖ్యలు..!బీజేపీలో వీలీనం అయ్యేందుకు టీడీపీ సిద్దంగా ఉందా. ఇందు కోసం రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయా. అవుననే అంటున్నారు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ … Read More
టీడీపీకి మరో షాక్! ఎమ్మెల్సీ పదవికి.. పార్టీకి అన్నం సతీష్ రాజీనామా: ఆయన బాటలోనే ..!తెలుగుదేశం పార్టీకి మరో షాక్. పార్టీకి ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ రాజీనామా చేసారు. తాజా ఎన్నికల్లో ఆయన బాపట్ల నుండి టీడీపీ ఎమ్మెల్యే అభ్య… Read More
0 comments:
Post a Comment