కొలంబో : ఈస్టర్ సండే రోజున జరిగిన గాయాన్ని శ్రీలంక ఇప్పటికీ మరచిపోలేదు. ఆ రోజు ఉగ్రవాదులు సృష్టించిన నరమేధాన్ని తలచుకొని ఉలిక్కిపడుతున్నారు. దాదాపు 250 మంది చనిపోవడం .. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందడంతోపాటు శ్రీలంక పర్యాటక రంగానికి పెద్ద దెబ్బ తగిలింది. దీనిపై శ్రీలంక అధ్యక్షుడు జాతికి సందేశమిచ్చారు. మనమంతా ఐక్యమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WAhtFx
ఐకమత్యంగా ఉందాం .. లేదంటే ముస్లిం ప్రభాకరన్ పుట్టుకొస్తాడు : మైత్రిపాల సిరిసేన
Related Posts:
చంద్రబాబు కొడుకునూ నమ్మడు, పాపం లోకేష్, ఇక మిగిలింది 90 రోజులే: విజయసాయిఅమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్ర… Read More
జగన్ను రానీయమని చెప్పి: టీఆర్ఎస్ను లాగిన పవన్ కళ్యాణ్, ఎన్ని సీట్లు గెలుస్తానో కానీగుంటూరు: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం నిప్పులు చెర… Read More
శబరిమల అంశంలో యూటర్న్ తీసుకున్న రాహుల్ గాంధీ, ఆ దెబ్బకేనా?దుబాయ్/న్యూఢిల్లీ: శబరిమల అయ్యప్ప స్వామి అంశంపై ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ యూటర్న్ తీసుకున్నారు. గతంలో మహిళల ప్రవేశాన్ని ఆయన స్వాగతించారు. తాజాగా,… Read More
అనికా చోప్రా హానీ ట్రాప్: ఫేస్బుక్లో 50 మంది సైనికులకు ఎరన్యూఢిల్లీ: ఫేస్బుక్ వేదికగా ఓ యువతి దాదాపు యాభై మంది సైనికులకు ఎరవేసింది. వారి వద్ద నుంచి మిలిటరీకి సంబంధించిన సున్నితమైన రహస్యాలను రాబట్టాలని ప్రయత… Read More
కాపీపై టీడీపీ ఏమన్నదంటే? జగన్కు షాకిచ్చిన చంద్రబాబు, టీడీపీకి ఇవీ ప్లస్లుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీలకు షాకిస… Read More
0 comments:
Post a Comment