ఏపీ రాజకీయాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ప్రతిపక్ష పార్టీలు వేలెత్తి చూపించకుండా పారదర్శక పాలన ధ్యేయంగా ఆయన ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగానే ఏపీ మంత్రివర్గ ఏర్పాటులోనూ ఆయన కొత్త ఒరవడి సృష్టించారు. ఐదుగురు డిప్యూటీ సీఎంలు గా ప్రకటించి అన్ని సామాజికవర్గాలకు సమన్యాయం పాటించారు. పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2wW44Zf
Monday, June 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment