Tuesday, March 12, 2019

ఇథియోపియో విమాన ప్రమాదం: ప్రమాదానికి ముందు తండ్రితో చాలాసేపు మాట్లాడిన ఢిల్లీ యువతి

న్యూఢిల్లీ: ఇథియోపియా విమాన ప్రమాదంలో 157 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు భారతీయులు కూడా ఉన్నారు. ఇందులో ఒకరు ఏపీకి చెందిన యువ డాక్టర్ ఉన్నారు. అలాగే, ఢిల్లీకి చెందిన శిఖా గార్గ్ అనే యువతి కూడా ఉన్నారు. ఈ విమానంలో తన కూతురు ప్రయాణించిందని ఆమె తండ్రి సతీష్ గార్గ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2u3rUkj

Related Posts:

0 comments:

Post a Comment