నెల్లూరు: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఎన్నికల ప్రవర్తన నియామవళి అమల్లో ఉంది. అయినప్పటికీ.. తెలుగుదేశం పార్టీ నాయకులు అవేమీ పట్టించుకోవట్లేదని, ఓటర్లను ప్రలోభ పెట్టడానికి భారీగా సైకిళ్లను పంపిణీ చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. ఓటర్లకు పంచడానికి సిద్ధం చేసిన సైకిళ్లను వాళ్లు పట్టుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన నెల్లూరులో చోటు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VWbt5d
నెల్లూరులో సైకిళ్ల పంపిణీ! వాటిపై చంద్రబాబు ఫొటో: అడ్డుకున్న వైఎస్ఆర్ సీపీ నేతలు
Related Posts:
విజయసాయి ట్వీట్ పై యనమల కౌంటర్ .. ఊరికొకటి విలాసవంతమైన భవనాలు ఎవరికి ఉన్నాయో అందరికీ తెలుసుటీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ కు రాసిన లేఖపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఇష్టారాజ్యంగా విమర్శలు గుప్పించిన వైనంపై టీడీపీ సీనియర్ నేత ఎనమల రామ… Read More
టీఆర్ఎస్ @ 103.. కాంగ్రెస్ @6... కేసీఆర్ కళ నెరవేరిందా...!టీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ మొదటి నుండి చెబుతున్నట్టుగానే అసెంబ్లీలో 100 సీట్ల మార్కును దాటాడు. ప్రస్థుతం కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఎమ్మెల్యేల… Read More
ఊరి సమస్యల కోసం సీఎంకు లేఖ రాసి ప్రాణత్యాగానికి ప్రయత్నించిన యువకుడు .. ఎక్కడంటే ?మన చుట్టూ ఎన్నో సమస్యలుంటాయి. ప్రతి ఊరిలోనూ సమస్యలుంటాయి. అయితే ఎవరికి వారే స్వార్ధంతో మసలుకునే తరుణంలో గ్రామంలో ఉన్న సమస్యలను చూసిన ఓ యువకుడు స్పందిం… Read More
రవిప్రకాశ్ అరెస్ట్కు రంగం సిద్ధం, కాసేపట్లో నోటీసులుహైదరాబాద్ : ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ చుట్టు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే రవిప్రకాశ్ను సైబర్ క్రైం పోలీసుల వ… Read More
రామమందిర నిర్మాణం చేపట్టేందుకు సమయం ఆసన్నమైందన్న స్వామిఢిల్లీ: అయోధ్య రామమందిర నిర్మాణ అంశం ఎప్పుడూ వివాదాస్పదంగానే నిలుస్తోంది. ఈ అంశాన్ని లేవనెత్తారంటే దాని చుట్టూ ఏదో వివాదం అల్లుకునే ఉంటుందనేది అర్థం చ… Read More
0 comments:
Post a Comment