కర్నూలు: కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మరోసారి పార్టీ వీడబోతున్నారనే వార్త గుప్పుమంది. ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని రెండేళ్లు కూడా కాలేదు. అప్పుడే.. మరో పార్టీని వెదుక్కునే పనిలో పడ్డారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి విషయంలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డితో తలెత్తిన విభేదాలే దీనికి కారణమని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Cjd65p
Wednesday, March 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment