హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల వ్యూహం పై రాష్ట్ర బీజేపి ద్రుష్టి సారించింది. అందులో భాగంగా లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థులు, నియోజక వర్గాలపై కసరత్తు ప్రారంభించింది. బీజేపీ కి అనుకూలంగా ఉన్న లోక్ సభ నియోజక వర్గాలపైన ఎక్కువగా ద్రుష్టి కేంద్రీకరిస్తే గెలిచి తీరుతామని బీజేపి రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే లోక్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VVMNtz
లోక్ సభ ఎన్నికల్లో గెలుపుగుర్రాల వేట..! అమీత్ షాతో భేటీ ఐన టీ బీజేపి నేతలు..!!
Related Posts:
ఎంపీ ఎన్నికల వేడి.. బీజేపీ స్ట్రాటజీ షురూ.. ఇవాళ నిజామాబాద్ కు అమిత్ షానిజామాబాద్ : లోక్ సభ సమరం మొదలైంది. ఎన్నికలకు మరో రెండు నెలలు సమయమున్నా.. ఆయా పార్టీలు ఇప్పటినుంచే హీట్ పుట్టిస్తున్నాయి. అందులోభాగంగా పార్లమెంటరీ ఎన… Read More
8 నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు.. 11 రోజుల పాటు వేడుకలుయాదాద్రి భువనగిరి : లక్ష్మి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు యాదగిరిగుట్ట ముస్తాబైంది. ఈ నెల 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు 11 రోజుల పాటు వేడుకలను ఘనంగా నిర… Read More
నేత్రపర్వంగా కొమురెల్లి మల్లన్న పెద్దపట్నం .. ఆద్యంతం మల్లన్న శరణు ఘోషలతో తన్మయత్వంకోరిన వారి కోర్కెలు తీర్చే కోరమీసాల కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన పెద్ద పట్నం వేడుక అత్యంత ఘనంగా జరిగింది. మల్లన్న శరణ… Read More
గూగుల్ ప్లేస్టోర్..అమెజాన్ కు నోటీసులు : ఐటీ గ్రిడ్స్ కేసులో కొత్త మలుపులు..!ఏపిలో మొదలైన పొలిటికల్ వార్..ఇప్పుడు ఏపి - తెలంగాణ ప్రభుత్వాల మధ్య యుద్దంగా మారుతోంది. ఏపి డేటా చో రీ అయిందంటూ వచ్చిన ఫిర్యాదుల పై ఇప్పుడు సైబార… Read More
కుమార్తెపై అత్యాచారం ,హత్య వేదన తో .. అమరావతిలో హత్యకు గురైన జ్యోతి తండ్రి మృతికూతురుపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన తో షాక్ కు గురైన జ్యోతి తండ్రి గుండెపోటుతో మృతి చెందారు. కుమార్తె మరణవార్త విన్న వెంటనే గుండెపోటుకు గురై ఆసుపత… Read More
0 comments:
Post a Comment