ఏపీకి ప్రత్యేక హోదా అంశం ఇప్పుడు మరోసారి తెర మీదకు వచ్చింది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతున్న సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లారు. హోం మంత్రి అమిత్షాను కలిసి హోదా కోసం ప్రధానిని ఒప్పించాలని కోరారు. నీతి అయోగ్ సమావేశంలోనూ ప్రస్తావిస్తున్నారు. ఏపీకి వచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హోదా పేరుతో ప్రజలను మోసం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IIJKQu
హోదా కాదు..స్పెషల్ ఫోకస్ స్టేట్: జగన్ ఒప్పుకోవాల్సిందేనా: చంద్రబాబు చేతికి అస్త్రం అందిస్తారా
Related Posts:
తమిళనాడులో భారీగా వైఎస్ జగన్ పోస్టర్లు.. కొత్త రాజకీయ పార్టీకి ఆదర్శం.. ఆ హీరోనే సీఎం అంటూ..బార్న్ విత్ సిల్వర్ స్ఫూన్ అయిఉండీ.. జైలులో చిప్పకూడు తినాల్సి వచ్చినా.. అవినీతి కేసుల్లో నెలల తరబడి కటకటాల వెనుకే ఉండిపోయినా.. ఎండావానల్ని లెక్కచేయకు… Read More
జగన్ సర్కార్ కక్ష సాధింపు.. అక్రమ కేసులు: ఏపీ హైకోర్టులో జేసీ ప్రభాకర్ పిటీషన్: రేపు విచారణఅమరావతి: వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్… Read More
టీ కాంగ్రెస్ కురువృద్ధుడికి కరోనా పాజిటివ్: జన్మదినం నాడు దుప్పట్ల పంపిణీ ఎఫెక్ట్?హైదరాబాద్: జంటనగరాల్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దాని తీవ్రత మరింత దారుణంగా మారింది. విధి నిర్వహణలో ఉన్న పోలీసు కానిస్టేబుళ్లు, జర్నలిస్టులకు … Read More
చైనాతో యుద్ధ వాతావరణంపై అమెరికా ఫుల్ క్లారిటీ: ట్రంప్ నోట అదే మాట: అతి పెద్ద సమస్యగావాషింగ్టన్: లఢక్ సమీపంలో భారత్-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాలు, ఘర్షణలు, రెండు దేశాల సైనికుల మధ్య చోటు చేసుకున్న దాడులు, ప్రతిదాడుల పట్ల అమెరికా … Read More
ఇరకాటంలో మోదీ.. జగన్, కేసీఆర్ బాసట.. రాత్రికిరాత్రే కీలక ప్రకటనలు.. చైనా హింస నేపథ్యంలో''మన భూభాగంలో ఎవరూ చొరబడలేదు. ఏ ఒక్క భారతీయ పోస్టునూ కైవసం చేసుకోలేదు. ఒక్క అంగుళం కూడా ఎవరి స్వాధీనం కాలేదు'' అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనప… Read More
0 comments:
Post a Comment