Sunday, June 21, 2020

జగన్ సర్కార్‌ కక్ష సాధింపు.. అక్రమ కేసులు: ఏపీ హైకోర్టులో జేసీ ప్రభాకర్ పిటీషన్: రేపు విచారణ

అమరావతి: వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి ఏపీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పిటీషన్‌ను దాఖలు చేశారు. ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని, ఉద్దేశపూరకంగా కేసులను బనాయించిందని ఆరోపించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YjP99t

Related Posts:

0 comments:

Post a Comment