అమరావతి: వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి ఏపీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పిటీషన్ను దాఖలు చేశారు. ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని, ఉద్దేశపూరకంగా కేసులను బనాయించిందని ఆరోపించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YjP99t
జగన్ సర్కార్ కక్ష సాధింపు.. అక్రమ కేసులు: ఏపీ హైకోర్టులో జేసీ ప్రభాకర్ పిటీషన్: రేపు విచారణ
Related Posts:
ఈస్టర్ నాడు ఆరు ప్రార్ధనా స్థలాల్లో బాంబుపేలుళ్లతో దద్దరిల్లిన కొలంబో ..450 మందికి గాయాలుక్రైస్తవుల పవిత్ర పండుగ ఈస్టర్ రోజున శ్రీలంకలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు . రాజధాని కొలంబో సహా... చాలా చోట్ల వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లాయి . మ… Read More
జనసేన తెలంగాణా స్థానికసంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తే ఎవరికి లాభం ? ఎవరికి నష్టం ? మీ కామెంట్ ఏంటి ?జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణాలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చెయ్యనున్నారా ?తెలంగాణలో త్వరలో జరిగే స్థానిక సంస్థల పోరులో పోటీ చేసే అ… Read More
ఆ ఘనత కేసీఆర్దే..! స్థానిక సంస్థల పోరుకు 'బీసీ' సెగ..! ఎన్నికల వాయిదాకు డిమాండ్హైదరాబాద్ : ఎన్నికలు వస్తున్నాయి, పోతున్నాయి. బీసీ రిజర్వేషన్ల సెగ మాత్రం చల్లారడం లేదు. రిజర్వేషన్లు పెంచాల్సిందేనంటూ బీసీ నేతలు పోరాడుతున్నా ప్రయోజన… Read More
పంజాబ్లో ర్యాగింగ్ భూతం..! తెలుగు విద్యార్థి బలిశ్రీకాకుళం : పంజాబ్లో పడగవిప్పిన ర్యాగింగ్ భూతానికి తెలుగు విద్యార్థి బలయ్యాడు. ప్రైవేట్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ అభ్యసిస్తున్న సిక్కోలు బిడ్డ అర్ధా… Read More
ఆ ఎన్నికల్లో రేణుకా చౌదరి విజయం .. విజయోత్సాహంలో కాంగ్రెస్లోక్ సభ ఎన్నికలలో హోరా హోరీగా టీఆర్ఎస్ తో తలపడిన కాంగ్రెస్ నుండి ఖమ్మం లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగిన రేణుకా చౌదరి మరో ఎన్నికల్లో విజయం సాధించింది. మాజ… Read More
0 comments:
Post a Comment