బార్న్ విత్ సిల్వర్ స్ఫూన్ అయిఉండీ.. జైలులో చిప్పకూడు తినాల్సి వచ్చినా.. అవినీతి కేసుల్లో నెలల తరబడి కటకటాల వెనుకే ఉండిపోయినా.. ఎండావానల్ని లెక్కచేయకుండా వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా.. అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనూ ఉక్కిరిబిక్కిరికి గురైనా.. వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రత్యర్థులు సైతం మెచ్చుకున్న సందర్భాలు ఎన్నో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/311kI9T
తమిళనాడులో భారీగా వైఎస్ జగన్ పోస్టర్లు.. కొత్త రాజకీయ పార్టీకి ఆదర్శం.. ఆ హీరోనే సీఎం అంటూ..
Related Posts:
India China Border Issue: చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ దిష్టి బొమ్మలు దహనం ... చైనాపై నిరసనల హోరుభారత్ చైనా బోర్డర్ టెన్షన్ తో భారత్ లో చైనాపై ఆగ్రహజ్వాలలు మిన్ను ముడుతున్నాయి. డ్రాగన్ కంట్రీ గత కొద్ది రోజులుగా కవ్వింపు చర్యలకు పాల్పడడం తోపాటు 20 … Read More
నేషనల్ డిఫెన్స్ అకాడెమీలో ఉద్యోగాలు: 413 పోస్టులకు దరఖాస్తు చేసుకోండియూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎన్డీయేలోపలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 413 పోస్టులను భర్తీ చేయనుంది. … Read More
Coronavirus: విద్యార్థికి నాలుగో సారి కరోనా నెగటివ్, డామిడ్.... ఏం జరిగింది ? చూడు బాబు....నువ్వు !బెంగళూరు/ చిక్కమగళూరు: విద్యార్థి దురదృష్టమో ? లేక అధికారుల నిర్లక్షమో ? తెలీదు కాని కొన్ని రోజుల పాటు అందరూ అయోమయానికి గురైనారు. భారతదేశంలో కరోనా వైర… Read More
కాలసర్పదోషం అంటే ఏమిటి.. ఎలా ప్రభావం చూపిస్తుంది..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
‘చైనా సైనికులు ఎంత మంది చనిపోయారో తెలిసేది మరో 50ఏళ్ల తర్వాతే’వాషింగ్టన్/న్యూఢిల్లీ: భారత్-చైనా సైన్యాల మధ్య సోమవారం రాత్రి గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో సుమారు 20 మంది భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే. అయితే… Read More
0 comments:
Post a Comment