హిందూపురం/హైదరాబాద్ : హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ ఎట్టకేలకు స్పందించారు. రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని సూటిగా విమర్శించారు. రైతు పక్షపాతి అని చెప్పుకునే ప్రభుత్వం రైతు సంక్షేమం పట్ల వ్యవహరించే విధానం ఇదేనా అని నిలదీసారు. ఖరీఫ్ ప్రారంభమై నాలుగు వారాలు గడుస్తున్నా ఇంతవరకూ ఎరువులు, విత్తనాలు రైతులకు అందుబాటులో లేవంటే ప్రభుత్వ అదికారులు ఎంత మొద్దు నిద్ర
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XJcbHg
ఇదేనా రైతు ప్రభుత్వం..? ప్రభుత్వాన్ని నిలదీసిన హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ..!!
Related Posts:
నమామీ గంగ-బోటులో షికారు: మెట్లెక్కుతూ తూలిపడ్డ ప్రధాని నరేంద్ర మోడీ(వీడియో)లక్నో: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం నమామీ గంగ ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన జాతీయ గంగా మండలి తొలి సమావేశంలో పాల్గొనేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్ప… Read More
TDP:టీడీపీ మాజీ ఎమ్మెల్యే కుమారుడి కారు బీభత్సం: యువకుడికి గాయాలు.. అమరజీవి విగ్రహాన్ని ఢీ కొట్టి!విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ కుమారుడు అప్పల్నాయుడి కారు బీభత్సం సృష్టించింది. మితి మీరిన వేగంతో ప్రయాణించిన కారు తొల… Read More
దిశ చట్టం ఓ బోగస్: ఆయేషా తండ్రి సంచలన వ్యాఖ్యలుతెనాలి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన దిశ చట్టంపై ఆయేషా తండ్రి ఇక్బాల్ బాష సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దిశ చట… Read More
కడప ట్రైనీ ఐపీఎస్ మహేశ్వరెడ్డికి హోంశాఖ షాక్... సస్పెండ్ చేస్తూ.. ఉత్తర్వులుఓ దళిత యువతిని ప్రేమ పెళ్లి చేసుకుని అనంతరం కులం పేరుతో దూషిస్తూ...మరో పెళ్లి చేసుకునేందుకు సిద్దమయ్యాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నకడప జిల్లాకు చెందిన ట్ర… Read More
ఆయేషా మీరా హత్యకేసుపై స్పందించిన ఎమ్మెల్యే రోజా...ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం రేపిన ఆయేషా మీరా హత్యకేసు సీబీఐ విచారణతో మరోసారి వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.. హైకోర్టు ఆదేశాలతో ఆయేషా మీరా మృతదేహానికి… Read More
0 comments:
Post a Comment