Saturday, June 29, 2019

వైయ‌స్ బాట‌లోనే జ‌గ‌న్ : మ‌రో కీల‌క నిర్ణ‌యం..ఇద్ద‌రి మ‌ధ్య ఇదే తేడా: పాద‌యాత్ర‌లో అలా చెప్పారుగా..

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మరో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న తండ్రి త‌ర‌హాలోనే ముఖ్య‌మంత్రిగా ఉన్నా ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కావాల‌ని నిర్ణ‌యించారు. గ‌తంలో లాగా తానే నిత్యం ప్ర‌జ‌ల్లో ఉండ‌టం సాధ్యం కాదు. దీంతో..ఆయ‌న‌ను క‌లి సేందుకు ప్ర‌జ‌ల‌కు ప్ర‌తీ రోజు గంట స‌మ‌యం కేటాయించ‌నున్నారు. ఇందు కోసం జూలై 1 నుండి ప్ర‌జా ద‌ర్బార్ నిర్వ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/302zk5h

Related Posts:

0 comments:

Post a Comment