Saturday, June 29, 2019

టీడిపి. వైసీపి ఆ కమ్యూనిటీని ఓటు బ్యాంకుగానే చూసాయా..?అందుకే ఏపీ కాపుల చూపు కమలం వైపా..!!

అమరావతి/హైదరాబాద్ : ఏపీలో భారతీయ జనతా పార్టీ వైసీపీకు ధీటుగా ఎద‌గాలి. దీనికోసం ఎంత వ‌ర‌కైనా వెళ్లండీ. కానీ.. టీడీపీ భూస్థాపితం కావాలి. అన్నది బీజేపి అదిష్టానం నినాదంగా తెలుస్తోంది. దీన్ని అనువుగా వాడుకునేందుకు క‌మ‌లనాథులు గ‌ట్టిగానే పావులు క‌దుపుతున్నారు. దానిలో భాగంగానే టీడీపీలోని అసంతృప్త నేత‌లు, వ్యాపారాలున్న కీల‌క నాయ‌కుల‌కు ఎర‌వేస్తున్నారు. అన్నింటినీ మించి ఒకప్పుడు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZQGObo

Related Posts:

0 comments:

Post a Comment