అమరావతి/హైదరాబాద్ : ఏపీలో భారతీయ జనతా పార్టీ వైసీపీకు ధీటుగా ఎదగాలి. దీనికోసం ఎంత వరకైనా వెళ్లండీ. కానీ.. టీడీపీ భూస్థాపితం కావాలి. అన్నది బీజేపి అదిష్టానం నినాదంగా తెలుస్తోంది. దీన్ని అనువుగా వాడుకునేందుకు కమలనాథులు గట్టిగానే పావులు కదుపుతున్నారు. దానిలో భాగంగానే టీడీపీలోని అసంతృప్త నేతలు, వ్యాపారాలున్న కీలక నాయకులకు ఎరవేస్తున్నారు. అన్నింటినీ మించి ఒకప్పుడు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZQGObo
టీడిపి. వైసీపి ఆ కమ్యూనిటీని ఓటు బ్యాంకుగానే చూసాయా..?అందుకే ఏపీ కాపుల చూపు కమలం వైపా..!!
Related Posts:
బెంగాల్లో మదర్సాలు, అలర్ట్గా ఉండాలన్న హోంశాఖన్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్లో జరగుతున్న హింసపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. టీఎంసీ, బీజేపీ మధ్య ఆధిపత్య పోరుతో హింస చెలరేగిన సంగతి తెలిసిం… Read More
అమెరికా నాటో మిత్రదేశాల సరసన భారత్కు చోటు..బిల్లు పాస్ చేసిన సెనేట్అమెరికా: రక్షణ రంగంలో భారత్ అమెరికాల మధ్య బంధం మరింత బలపడనుంది. అమెరికా నాటో మిత్రదేశాల సరసన భారత్ను చేరుస్తూ ఆ దేశ సెనేట్ చట్టం చేసింది. ఇప్పటి వరక… Read More
వైసీపి ప్రభుత్వం పై టీడిపి రివర్స్ ఎటాక్..! ఫ్యాన్ స్విచ్ తెలంగాణలో ఉందని ప్రచారం..!!అమరావతి/హైదరాబాద్ : అన్ని వైపులా ముప్పేట దాడి మొదలైంది. ఒక పక్క నేతలు చెల్లాచెదురైపోతున్నారు. మరోపక్క కార్యకర్తలు మనోధైర్యం కోల్పోతున్నారు. సంక్షోభం న… Read More
కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్ద కార్యకర్త సూసైడ్ అటెంప్ట్.. ఎందుకో తెలుసా..!న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే అన్నివ… Read More
పేపర్ బాయ్కు సెల్యూట్ చేసిన ఆనంద్ మహింద్రా...! కనిపించని హీరోలంటూ ట్వీట్...!ముంబై నగరాన్ని వరదలు గత కొద్ది రోజులుగా ముంచెత్తున్న విషయం తెలిసిందే...దీంతో నగరంలో పౌరసేవలు నిలిచిపోయాయి. మోకాలు లోతు నీళ్లతో రోడ్లన్ని జలమయ్యాయి..దీ… Read More
0 comments:
Post a Comment