Friday, June 14, 2019

ఆఫీస్ లో నీళ్లు రావట్లేదు..! ఇక ఇంటి దగ్గర నుండి పనిచేయాలని ఐటీ ఉద్యోగులకు ఆదేశాలు..!!

చెన్నై/హైదరాబాద్ : సముద్ర మద్యలో ఉన్నా దాహం తీర్చుకోవడానికి చుక్క నీరు లేదని ఓ మహానుభావుడు పాట రూపంలో అద్బుతంగా చెప్పాడు. ఇప్పుడు చెన్నైలో అవే పరిస్థితులు నెలకొన్నట్టు తెలుస్తోంది. ఓ ప్రముఖ చెన్నై ఐటీ ఉద్యోగులకు వారి కార్యలయంలో ఓ విచిత్రమైన బోర్డ్ దర్శనమిచ్చింది. దాన్ని చదువుకున్న ఉద్యోగులు అవాక్కయారు. అభివృద్దిలో పోటీ పడుతున్న చెన్నై

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XUG5VO

Related Posts:

0 comments:

Post a Comment